updates

1st 9 Chapters శ్లోకభావముల అక్షరీకరణ is over, pls, continue from 10th chapter onwards
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్‌ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు

2-132



2-132

1 comment:

  1. హరిః ఓం
    సమస్తగుణములు కలుగు చక్రవర్తి యందు మనుష్యానందము సంపూర్ణముగా నున్నది దేవానందము హిరణ్యగర్భునందు సంపూర్ణము. ఈ మనుష్యానంద దేవతా నందములకు తుదిహద్దులివి. అంతకెక్కువ లేదని తాత్పర్యము.

    *ఈ శ్లోకమునందును, ముందు వచ్చెడి శ్లోకము లందును జెప్పబడిన ఆనందములు కలుగుట జ్ఞానికే అని తెల్లముగా గ్రహింపనగును. ఆనందవల్లి (బ్రహ్మవల్లి). తెయే శతం మనుషా ఆనందాః స ఏకోమనుష్య గాంధార్వానామానందః శ్రూత్రియస్య చాకామహతస్య"- అని ప్రారంభించి "ఏతాం ప్రాణమయమాత్మా.నముపసంక్రామతి, ఏతాం మనోమయ మాత్మానముపసంక్రామతి ఏతాం విజ్ఞానమయ మాత్మానముపసంక్రామతి ఏతమానందమయమాత్మాన మూపసంక్రామతి తదప్యేష శ్లోకొభావతి.." అని యుత్తరగ్రంధముతో బూర్తిచేసినది. ఇందు 1. మానుషానందము 2.దేవానందము 3. ఇంద్రానందము 4. ఆత్మానందములు వర్ణింపబడినవి. అన్నిటను ఆనందమే ప్రతిబింబితమైనను దూదకాత్మానందము ముఖ్యమని దీని యభిప్రాయము -ఆ.సు.శర్మ

    ReplyDelete

అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా!
అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.