శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
హరిః ఓం బ్రహ్మవేత్త పరమును బొందునని చెప్పిన యుపనిషద్వాక్యమునకు సూత్రమనిపేరు. ఈ వాక్యమునందు సర్వవిషయములును జెప్పబడినవి. కనుక నీ వాక్యమునకు సూత్రమని పేరు తెలియదగినది. తెలివి, దానిఫలము - ఈ యన్నిటిని నిచట సూచించెను.
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
హరిః ఓం
ReplyDeleteబ్రహ్మవేత్త పరమును బొందునని చెప్పిన యుపనిషద్వాక్యమునకు సూత్రమనిపేరు. ఈ వాక్యమునందు సర్వవిషయములును జెప్పబడినవి. కనుక నీ వాక్యమునకు సూత్రమని పేరు తెలియదగినది. తెలివి, దానిఫలము - ఈ యన్నిటిని నిచట సూచించెను.
పై శ్లోకానికి ఇంకా భావము వున్నది . పూర్తి శ్లోక బావాన్ని క్రింద ఇవ్వడమైనది
Deleteబ్రహ్మవేత్త పరమును బొందునని చెప్పిన యుపనిషద్వాక్యమునకు సూత్రమనిపేరు. ఈ వాక్యమునందు సర్వవిషయములును జెప్పబడినవి. కనుక నీ వాక్యమునకు సూత్రమని పేరు తెలియదగినది. తెలివి, దానిఫలము - ఈ యన్నిటిని నిచట సూచించెను
వి.|| ఇచ్చట మూలగ్రంథమునందీ క్రిందివాక్యములు జూపబడినవి. "బ్రహ్మవి దాప్నోతిపరం "తదేషా భ్యుక్తా సత్యంజ్ఞాన మనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమేవ్యోమన్ సోశ్ను తే సర్వాన్కమా త్సహ బ్రహ్మణావిపశ్చి తేతి" అనునవి,ఈ వాక్యములే యీ యధ్యాయమునకు సూత్రప్రాయములు బ్రహ్మ సూత్రములకు దొలుత "అథాతో బ్రహ్మ జిజ్ఞాసా" యని ప్రారంభించినటుల నీగ్రంథకారుడు, "బ్రహ్మవిదాప్నోతిపరం"యని ప్రారంభించెను.ఈ వాక్యములకు వ్యాఖ్యానమీ యధ్యాయమని గ్రహించుట తగు.
౼ అ.సు. శర్మ
పై శ్లోకానికి ఇంకా భావము వున్నది . పూర్తి శ్లోక బావాన్ని క్రింద ఇవ్వడమైనది
Deleteబ్రహ్మవేత్త పరమును బొందునని చెప్పిన యుపనిషద్వాక్యమునకు సూత్రమనిపేరు. ఈ వాక్యమునందు సర్వవిషయములును జెప్పబడినవి. కనుక నీ వాక్యమునకు సూత్రమని పేరు తెలియదగినది. తెలివి, దానిఫలము - ఈ యన్నిటిని నిచట సూచించెను
వి.|| ఇచ్చట మూలగ్రంథమునందీ క్రిందివాక్యములు జూపబడినవి. "బ్రహ్మవి దాప్నోతిపరం "తదేషా భ్యుక్తా సత్యంజ్ఞాన మనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమేవ్యోమన్ సోశ్ను తే సర్వాన్కమా త్సహ బ్రహ్మణావిపశ్చి తేతి" అనునవి,ఈ వాక్యములే యీ యధ్యాయమునకు సూత్రప్రాయములు బ్రహ్మ సూత్రములకు దొలుత "అథాతో బ్రహ్మ జిజ్ఞాసా" యని ప్రారంభించినటుల నీగ్రంథకారుడు, "బ్రహ్మవిదాప్నోతిపరం"యని ప్రారంభించెను.ఈ వాక్యములకు వ్యాఖ్యానమీ యధ్యాయమని గ్రహించుట తగు.
౼ అ.సు. శర్మ