శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
అడుగక పోయినను శ్రద్ధ వినయము కలవానికి శాస్త్రజ్ఞానము బోధించవలసినదే.(ప్రశ్నలడిగి బోధించుచున్నాడు.)ఇచట మేల్కొనిన భోక్తయెవ్వడో యతడు మొదటనెచ్చట నిద్రించెను? ఎచ్చట. ____________________________________________________*ఈసందర్భమునందు శ్రీరామచంద్రునకు,లక్ష్మణునకు విశ్వామిత్ర మహర్షి యాగసంరక్షమునకు గొనిపోవు సందర్భమున, మార్గమధ్యమున బలాతిబలవిద్యల నుపదేశించిన కథ స్మృతి పథమున దగిలెడిని, అర్హుడైన జిజ్ఞాసువు లభించిన విద్యల నుపదేశింపనివాడు శ్వపచునితో సమానుడని న్యాయ వాక్యము లుద్ఘోషించుచుండుట గమనింపదగిన విషయము. అ.సు.శ
ReplyDelete