శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
హరిః ఓం
ReplyDeleteతరువాత యోగము నభ్యసించి సంహితల(వేదమంత్రములు) యుపాసనము వలన మనస్సున కేకాగ్రత సాధింపబడిన తరువాత, నితనికి శ్రుతి విద్యను సూచించు చున్నది. (మనస్సు ఏకాగ్రమయిన జ్ఞానము కలుగునని శ్రుతి చెప్పుచున్నది)
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
* విద్యలు 32 కలవు. అయ్యవి ఛాందోగ్యము నందు వర్ణింపబడినవి.
౼ అ.సు. శర్మ
** వి..చ్చట మూలగ్రంథమునం దీ క్రింది వాక్యములు జూపబడినవి. "బ్రహ్మవిదాప్నోతిపరం""తదేషా భ్యుక్తా సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోశ్నుతే సర్వాన్కమా. త్సహ బ్రహ్మణావిపశ్చి తేతి" అనునవి, ఈ వాక్యములే యీ యధ్యాయమునకు సూత్రప్రాయములకు దొలుత "అథాతో బ్రహ్మ జిజ్ఞాసా" యని ప్రారంభించినటుల నీ గ్రంథకారుడు, "బ్రహ్మవిదాప్నోతిపరం"యని ప్రారంభించెను.ఈ వాక్యములకు వ్యాఖ్యానమీ యధ్యాయమని గ్రహించుట తగు.
౼ అ.సు. శర్మ
పైన ఉన్న భావాలలో 3,5 శ్లోకాల భావాలు కూడా కలిపి ఉన్నాయి.
Deleteపైన ఉన్న భావాలలో 3,5 శ్లోకాల భావాలు కూడా కలిపి ఉన్నాయి.
Deleteతరువాత యోగము నభ్యసించి సంహితల(వేదమంత్రములు) యుపాసనము వలన మనస్సున కేకాగ్రత సాధింపబడిన తరువాత, నితనికి శ్రుతి విద్యను సూచించు చున్నది. (మనస్సు ఏకాగ్రమయిన జ్ఞానము కలుగునని శ్రుతి చెప్పుచున్నది)
ReplyDelete